Trending Now
Business
Love in Street Lockdown Marriage .. కరోనా సాక్షిగా యాచకురాలిని పెళ్లాడిన యువకుడు.
Love in Street Lockdown Marriage .. కరోనా సాక్షిగా యాచకురాలిని పెళ్లాడిన యువకుడు. ప్రేమకు కులమతభేదాలు, ఆస్తిఅంతస్తుల తేడాలు ఉండవని లాక్డౌన్ సాక్షిగా తేలిపోయింది.
కరోనా సమయంలో పుట్టిన నిర్మలమైన ప్రేమ వారిని...
ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఖాతాదారులకు శుభవార్త .. మే 3 వరకు ఇన్కమింగ్ కాల్స్
ముంబై: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఖాతాదారులకు మరోమారు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. ఫీచర్...
Lifestyle today
Entertainment
రూమర్లు ‘నిశ్శబ్దం’ పై .. సైలెన్స్ ప్లీజ్ ..
‘నిశ్శబ్దం’ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు లెక్కలేదు. ముఖ్యంగా ఆ రూమర్లన్నీ అనుష్క చుట్టూనే కేంద్రీకృతమై నడుస్తున్నాయి.
చిత్రబృందానికీ అనుష్కకీ అస్సలు పడడం లేదని, అనుష్క ఏమాత్రం...
విజయ నిర్మల బయోపిక్..కీర్తి సురేష్ కి టైటిల్ రోల్ ?
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల బయోపిక్ ను రూపొందనున్న నేపథ్యంలో కీర్తి సురేష్ని టైటిల్ రోల్ కోసం ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా...
బ్రేకింగ్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు ఇర్ఫాన్ ఖాన్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ఆయనకు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధికి ఇర్ఫాన్ గత రెండేళ్లుగా చికిత్స...
10 కోట్ల విరాళం ప్రకటించిన సన్ రైజర్స్
ఇప్పుడు అన్ని బాగుండి ఉంటే మన దేశ ప్రజలు అంతా ఐపీఎల్ ఫీవర్ లో మునిగి ఉండేవారు కానీ ఇప్పుడు టైం బ్యాడ్ కాబట్టి కరోనా ఫీవర్ లో మగ్గిపోతున్నారు. అయితే ప్రపంచ దేశాలతో పాటుగా...
కరోనా తో AP సర్కారుకు నష్టమే! లెక్కలు చుస్తే కళ్ళుతిరుగుటమే
కరోనా సర్కారు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలకూ భారీ నష్టమే మిగులుస్తోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో ఎక్కడ వ్యాపారాలు, కార్యకలాపాలు అక్కడే ఆగిపోయాయి. అన్ని సంస్థలు మూతబడ్డాయి. కేవలం నిత్యవసరాల షాపులు, ముందుల షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వాలకు...
కరోనా కట్టడికి వ్యాక్సిన్…. వైరస్ పై గుడ్ న్యూస్
కరోనా వైరస్ పై ఆక్స్ ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ను నెలలో తయారు చేస్తామని ప్రకటించింది. వచ్చే సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ తయారు చేయగలమని ప్రకటించింది.
5 రోజుల్లోనే రేషన్ కార్డు | AP Govt Botsa Satyanarayana
ఏపీ ప్రభుత్వం దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు అందజేస్తోంది. ఇందుకు నెలల తరబడి సమయం పడుతోంది. దీనికి భిన్నంగా ప్రస్తుతం ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు...
చైనాకు షాక్ ఇచ్చిన ఇండియన్ లాయర్ ! భారత్ కు 190 లక్షల కోట్ల నష్ట పరిహారామ్...
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు కారణం చైనా అన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. ఆ దేశం కావాలనే ఇలా వైరస్ ను ప్రపంచంపైకి వదిలిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు...